పొడిగిస్తారా.. ప్రత్యేక పాలన!
తెలంగాణలో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన తరువాత ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. జులై 4న జిల్లా, మండల పరిషత్ ఛైర్మన్ల పదవీకాలం ముగియనుంది. వారిని కొనసాగిస్తారా? అనే విషయంపై చర్చ జరుగుతోంది. బీసీ జనగణన చేపట్టి ఆ తర్వాత గ్రామపంచాయతీ, ప్రాదేశిక రిజర్వేషన్లు ఖరారు చేసి స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టాలని ఒకవైపు ప్రభుత్వం ఆలోచనలో పడింది.