సివిల్స్ మెయిన్స్కు ఎంపికైన తెలుగు విద్యార్థులు మొత్తంగా
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జూన్ 16న యుపిఎస్సి నిర్వహించిన సివిల్ సర్వీసెస్ ప్రాథమిక పరీక్ష -2024 ఫలితాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. ఏపీ, తెలంగాణ నుండి 42,560 మంది ప్రాథమిక పరీక్షకు హాజరు కాగా.. వారిలో 500 నుండి 550 మంది అభ్యర్థులు మెయిన్స్కు ఎంపికై ఉంటారని ప్రాథమిక అంచనా.