Home Page SliderNational

దేశంలో టాప్ టెన్  బ్రాండ్ కంపెనీలు ఇవే

Share with

భారత్‌లోనే అత్యుత్తమ బ్రాండ్ కంపెనీగా మరోసారి సత్తా చాటింది టాటా కంపెనీ. మొత్తం 28.6 బిలియన్ డాలర్ల విలువతో అగ్రస్థానంలో ఉంది. తర్వాత టాప్ టెన్ కంపెనీలను బ్రాండ్ ఫైనాన్స్ ఇండియా రిపోర్టు వెల్లడించింది.

ఇన్ఫోసిస్ 14.2 బిలియన్ డాలర్లు,

హెచ్‌డీఎఫ్‌సీ 10.4 బిలియన్ డాలర్లు

రిలయన్స్ 8.4 బిలియన్ డాలర్లు,

ఎస్‌బీఐ 8.2 బిలియన్ డాలర్లు,

ఎయిర్ టెల్ 7.7,

హెచ్‌సీఎల్ 7.6,

ఎల్‌అండ్ టీ 7.2 ,

మహీంద్రా 6.6 బిలియన్ డాలర్లతో టాప్ 10 స్థానాలలో ఉన్నాయి.