Andhra PradeshHome Page Slider

మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ నేత

Share with

టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మున్సిపల్ అధికారులపై రెచ్చిపోయారు. ఆయన వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.   చెప్పలేని బాషలో బెదిరించారు. తమాషాలు చేస్తున్నారా అంటూ  తిట్లు మొదలు పెట్టారు. కళ్లు మూసుకుపోయి ఏడుస్తున్నారంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. నేను త్వరలోనే స్పీకర్ అయి మీ అంతు తేలుస్తానని వార్నింగ్ ఇచ్చారు. మిమ్మల్ని గంటలకొద్దీ అసెంబ్లీలో నిలబెడతానని అరుస్తూ వారిని భయబ్రాంతులకు గురిచేశారు.