Home Page SliderTelangana

మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలన!

Share with

టిజి: రాష్ట్రంలో ఇక నుండి మండల, జిల్లా పరిషత్‌లలో ప్రత్యేకాధికారుల పాలనకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. ఎంపిపిలు, జడ్పీ ఛైర్‌పర్సన్ల పదవీకాలం ఈ నెల 3, 4 తేదీల్లో ముగియనుండటంతో జెడ్‌పీలకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.