Home Page SliderTelangana

బీజేపీ మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లు ఖరారు!

Share with

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయబోయే ఆరుగురు అభ్యర్థుల పేర్లను బీజేపీ ఖరారు చేసింది. మల్కాజిగిరి- రామచంద్రరావు, నాంపల్లి -రాహుల్ చంద్ర, సంగారెడ్డి- పులిమామిడి రాజు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, కంటోన్‌మెంట్- కృష్ణప్రసాద్, పెద్దపెల్లి- దుగ్యాల ప్రదీప్ రావులకు అధిష్టానం ఫోన్ చేసి చెప్పింది. దీనిపై బీజేపీ ఈ సాయంత్రానికి అధికారిక ప్రకటన చేయనుంది.