Home Page SliderTelangana

కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్లను నెలకు రూ.4,000 లకు..

Share with

తెలంగాణ: ఎన్నికల్లో ప్రకటించిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పెన్షన్లను నెలకు రూ.4,000 లకు పెంచనుంది. ఈ దిశగా కీలక ముందడుగు కూడా వేసింది. రేపటి నుంచి ప్రజాభవన్‌లో అప్లికేషన్ పెట్టుకుని కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా.. ఇదివరకే పెన్షన్ పొందుతున్న వారు ఎలాంటి దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.