Home Page SliderNational

లోక్‌సభలోకాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు

Share with

లోక్‌సభలో ఈ రోజు 5గురు కాంగ్రెస్ ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.కాగా ఈ 5 గురు ఎంపీలను సెషన్ మొత్తం నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు ప్రతాపన్,హిబి హిడెన్,జ్యోతిమణి,రమ్యహరిదాస్,డీన్ కురియ కోసెలు లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. కాగా ఈ 5 గురు ఎంపీలు సభా మర్యాదలు పాటించని కారణంగా వీరిపై  చర్యలు తీసుకుంటున్నామని లోక్‌సభ స్పీకర్ వెల్లడించారు.