Home Page SliderNational

తిరిగి ప్రారంభం కానున్న ప్రధాని మోదీ మన్‌ కీ బాత్

Share with

ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమం దేశవ్యాప్తంగా విద్యార్థుల మనస్సులు దోచుకుంటోంది. అయితే నాలుగు నెలలుగా ఎన్నికల కారణంగా వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని తిరిగ ప్రారంభించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. ఈ నెల 30 నుండి మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ప్రతీ నెలా చివరి ఆదివారం ఆకాశవాణిలో, దూరదర్శన్‌లో ఈ కార్యక్రమం ప్రసారం కొనసాగుతుంది. దీనిని ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3 ప్రారంభించారు. ఇప్పటి వరకూ నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.