Home Page SliderNational

ఢిల్లీ మెట్రోలో ప్రధాని మోదీ

Share with

ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు మోదీ ఢిల్లీ మెట్రోలో వెళ్లారు. కాగా మెట్రోలో ప్రయాణించేటప్పడు మోదీ ప్రయాణికులతో ముచ్చటించారు. అయితే గతంలో కూడా ప్రధాని మోదీ మెట్రోలో ప్రయాణించి..ప్రయాణికులతో కాసేపు సరదాగా మాట్లాడారు.దీంతో మోదీ మెట్రోలో ప్రయాణించిన వీడీయోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.