Home Page SliderTelangana

పైలట్ ప్రాజెక్టు – ఎయిర్‌పోర్ట్‌లో నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ట్రాలీలు అందుబాటులో..

Share with

రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పైలట్ ప్రాజెక్టులో భాగంగా ప్రయాణికుల కోసం నెక్ట్స్ జనరేషన్ స్మార్ట్ ట్రాలీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ట్రాలీలు టెర్మినల్ చుట్టూ ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తాయి. విమానాశ్రయ ప్రవేశ మార్గాలు, బయలుదేరే సమయం, గేట్లకు దిశ, ఆఫర్స్ వంటి ఉపయోగకరమైన సమాచారాన్ని తెలుపుతూ ప్రయాణికులకు ఎంతో సహాయకారిగా పనిచేస్తాయి.