Andhra PradeshHome Page Slider

పవన్ కళ్యాణ్‌కు Y ప్లస్ సెక్యూరిటీ భద్రత పెంచిన ప్రభుత్వం

Share with

ఆంధ్రప్రదేశ్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన ఛాంబర్‌ను పరిశీలించనున్నారు. రేపు (19వ తేదీ బుధవారం నాడు) ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారు.