బీసీ సదస్సులో మోడీతో కలిసి పవన్ కళ్యాణ్ స్పీచ్
తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో జరిగే మీటింగ్కు జనసేన మద్దతు తెలుపుతున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ సభలో ప్రధాని మోడీతో కలిసి పాల్గొంటున్నానన్నారు. సభకు హాజరు కావాలని టీబీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ ఆహ్వానించినట్లు పవన్ తెలిపిన వీడియోను జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వైరల్ అవుతోంది.