Home Page SliderTelangana

ఈ బెదిరింపులకు భయపడేది లేదు: కెటిఆర్

Share with

టిజి: ప్రభుత్వ అవినీతిపై పోరాటం చేస్తున్నందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. జడ్పీ భేటీలో కలెక్టర్ స్పందించట్లేదని ఎమ్మెల్యే నిరసన తెలిపే యత్నం చేశారని చెప్పారు. ప్రజా ప్రతినిధికి ఆ హక్కు లేదా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిపై కేసు దుర్మార్గపు చర్య అని, వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.