ఏపీ మంత్రిగా నిమ్మల రామానాయుడు ప్రమాణస్వీకారం చేశారు. నిమ్మల రామా నాయుడు, పాలకొల్లు నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ సభ్యునిగా 2014లో తొలిసారిగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలలో గెలిచిన పాలకొల్లు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. తిరిగి 2024లో గెలిచి హాట్రిక్ విజయాలు నమోదు చేశారు.