Home Page SliderNational

“నీట్ పరీక్షను రద్దు చేయాలి”:రాహుల్ గాంధీ

Share with

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నీట్ లీకేజీపై స్పందించారు. ఈ మేరకు ఆయన దీనిపై తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. కాగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..దేశంలో పేపర్ లీక్‌లను అడ్డుకోవడంలో ప్రధాని మోదీ విఫలమయ్యారని విమర్శించారు. ఈ ఏడాది జరిగిన నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడంతో లక్షలాదిమందికి  విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు.అయితే సుప్రీం కోర్టు ఈ విషయంలో విద్యార్థులకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందన్నారు.