Home Page SliderTelangana

దోచుకున్న సొమ్ము తిరిగి రాబడతాం: ప్రధాని మోడీ

Share with

బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుందని స్వయంగా ప్రధానే ఆరోపించారు. ఈ పాలకుల అవినీతి ఢిల్లీకి దాకా పాకిందని లిక్కర్ స్కాంను ప్రస్తావిస్తూ చెప్పారు. అవినీతికి పాల్పడ్డ వారిని దర్యాప్తు సంస్థలు ఎప్పటికైనా జైలుకు పంపడం ఖాయం. అటు అక్రమంగా ప్రజల సొమ్ము తిన్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. తిన్నదంతా రాబడతామని ప్రధాని స్పష్టం చేశారు.