తెలంగాణ భవన్లో కేటీఆర్ అత్యవసర సమావేశం
తెలంగాణ భవన్లో నేడు కేటీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో నేడు కేటీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. గనుల వేలం నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తారు. ఈ క్రమంలో ఉదయం 11 గంటలకు సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో ఇవాళ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తారు.