Home Page SliderTelangana

కొడంగల్ కింగ్ రేవంత్ రెడ్డి భారీ విజయం

Share with

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంతా క్లీన్ స్వీప్ చేస్తూ అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. ఈ మేరకు కొడంగల్‌లో తెలంగాణా పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి విజయం సాధించారు. కాగా ఆయన 32,800 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై గెలుపొందారు. అయితే ఈ సారి రెండు స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న రేవంత్ ఇటు కొడంగల్‌లో విజయం సాధించి..కామారెడ్డిలో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.