Home Page SliderTelangana కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే July 3, 2024 avvsn murthy Share with టిజి: రాజ్యసభ ఎంపీ కె.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేశవరావుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన వెంట సీఎం రేవంత్ ఉన్నారు.