కమలాపూర్: నేరెళ్ళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున
కమలాపూర్ మండలంలోని, నేరెళ్ళ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు..
కామెంట్స్.. : ✍️ బై ఎలక్షన్స్లో 6 వేలు ఇచ్చిన, దళిత బంధు ఇచ్చిన కూడా 6 వందల మెజారిటీ ఇచ్చి గెలిపించిన నా నేరెళ్ళ ప్రజలు
✍️ కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి అన్నాడు ఇచ్చాడా
✍️ ఎన్నికలు వస్తేనే కేసీఆర్కి గొల్ల కురుమలకు గుర్తుకు వస్తారు
✍️ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు ఇచ్చాడా
✍️ ఇంటికో ఉద్యోగం అన్నాడు మీ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చాడా అమ్మ
✍️ బీజేపీ ప్రభుత్వం వస్తే రైతులకు మద్దతు ధర రూ.3,100 ఇచ్చి ధాన్యం కొనేది బీజేపీనే
✍️ ఉజ్వలా గ్యాస్ ద్వారా సంవత్సరానికి 4 సిలిండర్లు ఇచ్చే బాధ్యత బిజెపి తీసుకుంటుంది
✍️ ఇప్పుడు వస్తున్న BRS, కాంగ్రెస్ నాయకుల మోకాలు మీరు ఎపుడైనా చూసారా
✍️ 24 గంటలు మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేసే వ్యక్తి మీ ఈటల అన్ననే
✍️ మీ ఈటల అన్నకు తెలంగాణ మొత్తం తిరిగే బాధ్యత బీజేపీ అప్పగించింది కాబట్టే రాలేకపోయారు
✍️ నవంబర్ 30వ తారీకు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మీ ఈటెల అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు