గజ్వేల్ అసెంబ్లీ ములుగు ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఈటల రాజేందర్.
17 పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. ఈ వైఫల్యానికి బాధ్యుడు కెసిఆర్. బీజేపీ వస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగ నోటిఫికేషన్ వేస్తాం.
బీజేపీ వస్తే బీసీ బిడ్డ సీఎం అవుతారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మన ఓటు మనం వేసుకుందాం.
రాజ్యాధికారం దక్కించుకుందాం.