Home Page SliderTelangana

హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..

Share with

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి ఐటీ అధికారుల సోదాలు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో 15 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని ఫార్మా కంపెనీలకు చెందిన చైర్మన్, సీఈఓ, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు నిరంతరంగా సాగుతున్నాయన్నట్టు సమాచారం. గచ్చిబౌలిలోని మై హోంలో ఉంటున్న ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, ఐటీ సోదాలపై మరింత వివరాలు తెలియాల్సి ఉంది.