Home Page SliderInternational

కొత్త ఏడాదిలో తొలి రోజే ఇస్రో బోణీతో స్టార్ట్ అయ్యింది

Share with

కొత్త ఏడాదిలో తొలి రోజే ఇస్రో బోణీ కొట్టింది. PSLV C-58 రాకెట్ ద్వారా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాదిలో చేపట్టే ప్రయోగాలకు ఈ సక్సెస్ మరింత ఊపునివ్వనుంది.