Home Page SliderInternational

T20లో ఆఫ్గాన్‌పై భారత్ సరికొత్త రికార్డు

Share with

T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో నిన్న సూపర్ 8లో జరిగిన భారత్-ఆఫ్గాన్‌ మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఆఫ్గాన్ బ్యాటర్లను 10 మందినీ క్యాచ్ రూపంలోనే ఔట్ చేసింది టీమిండియా. ఇది టీ 20 చరిత్రలోనే మొదటిసారి. ఈ అరుదైన ఫీట్‌ను సాధించిన ఇండియా ఘన విజయం సాధించింది. కెప్టెన్  రోహిత్ శర్మ 2 వికెట్లు తీయగా, రిషబ్ పంత్, రవీంద్రజడేజా చెరో మూడు వికెట్లు తీశారు. అర్షదీప్, అక్షర పటేల్ చెరొక క్యాచ్‌ను పట్టి ఆఫ్గనిస్తాన్‌ను ఆలౌట్ చేశారు.