Home Page SliderTelangana

హుజూరాబాద్‌: వీణవంక ఇప్పలపల్లి ప్రచారంలో ఈటల రాజేందర్

Share with

హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల రాజేందర్.

నేనేమీ కొత్త విషయాలు అడగడం లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదని అడుగుతున్న. ఆయనవల్ల కాదు బీజేపీకి అవకాశం ఇవ్వమని ప్రజలను కోరుతున్నాం. కేసీఆర్ తెలంగాణను దివాళా తీయించుండు. అప్పుల కుప్ప చేశాడు. తాగిపించి గుంజుకున్న డబ్బులు అన్నీ కాళేశ్వరం కట్టి నీళ్లపాలు చేశారు. కాంగ్రెస్, BRS రెండు పార్టీలు చూశాం. నరేంద్ర మోడీ గారు గొప్ప పాలన అందిస్తున్నారు. ఆయన అండదండలతో తెలంగాణను బాగుచేసుకుందాం.