నేడు కేసీఆర్ రిట్ పిటిషన్పై హైకోర్టు తీర్పు
టిజి: విద్యుత్ జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటుపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై సోమవారం (ఈరోజు) హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ను హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదే విచారించనున్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు.