Home Page SliderTelangana వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై December 27, 2023 admin Share with తెలంగాణ: సికింద్రాబాద్ లాలాపేట మున్సిపల్ గ్రౌండ్స్లో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ప్రచార వాహనాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అలాగే మైదానంలో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని ప్రారంభించి, ఔషధాలను ప్రజలకు గవర్నర్ పంపిణీ చేశారు.