Home Page SliderNational

IPL అభిమానులకు జియో నుండి శుభవార్త

Share with

IPL అభిమానులకు జియో కంపెనీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 19న జరిగే వేలం ప్రక్రియను జియో సినిమా యాప్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించింది. ఆ రోజు మ.2.30 గంటల నుండి ఆక్షన్ స్టార్ట్ అవుతుంది. దుబాయ్‌లో జరిగే వేలంలో మొత్తం 333 మంది క్రికెటర్లు పాల్గొననున్నారు. అందులో 214 మంది భారత ప్లేయర్లు కాగా 119 మంది విదేశీ క్రికెటర్లు.