Home Page SliderInternational

ఘోర రోడ్డు ప్రమాదం.. ఎమ్మెల్యే బంధువులు మృతి

Share with

అమెరికాలోని టెక్సాస్‌లో గల జాన్సన్ కౌంటీ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీలోని అమలాపురానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ చిన్నాన్న నాగేశ్వరరావు కుటుంబంగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.