Home Page SliderTelangana

పాల సేకరణ కేంద్రం వద్ద రైతుల ధర్నా

Share with

వెల్దండ మండల కేంద్రంలోని విజయ పాల సేకరణ కేంద్రం వద్ద బీజేపీ కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పాడి రైతులు పాల్గొన్నారు.