Home Page SliderNational

నకిలీ బాబాలను నియంత్రించాలి: ఖర్గే

Share with

దేశంలో నకిలీ బాబాలను నియంత్రించాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సూచించారు. సత్సంగం వంటి కార్యక్రమాలకు మార్గదర్శకాలు రూపొందించాలని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం చట్టాలు రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో రాజ్యసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.