Home Page SliderTelangana

గ్రూప్-4 దివ్యాంగ అభ్యర్థుల వైద్య ధ్రువపత్రాల పరిశీలన!

Share with

హైదరాబాద్: గ్రూప్-4 పోస్టులకు పోటీపడుతున్న వికలాంగుల వైద్య పత్రాల పరిశీలన ప్రక్రియను 4వ తేదీ నుండి 27 వరకు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు తెలిపారు. గ్రూప్-4 పోస్టుల భర్తీలో భాగంగా ఇప్పటికే పరీక్షా ఫలితాలను వెల్లడించారు. అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను కూడా పూర్తి చేశారు.