పోలింగ్ బూత్లను పరిశీలించిన ఈటల రాజేందర్
సిద్దిపేట: గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండల కేంద్రంలో పోలింగ్ బూత్లను పరిశీలించిన ఈటల రాజేందర్.
మీడియాతో మాట్లాడుతూ: ఎన్ని బెదిరింపులకు దిగినా గజ్వేల్ ప్రజలు సైలెంట్గా ఓటు వేస్తున్నారు.
సీఎం మీద ఎంత కోపం ఉందో ఓటు రూపంలో చెప్పారు. మూడవ తారీకున అది బయటపడుతుంది. గజ్వేల్ రాజకీయ చైతన్యం ఉన్న గడ్డ. ఈ నిరంకుసత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు.