Home Page SliderTelangana

సిర్సపల్లి గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున

Share with

కరీంనగర్ జిల్లా: హుజురాబాద్, సిర్సపల్లి గ్రామ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు

✍️ బై ఎలక్షన్స్‌లో మీ ఈటలన్నకు ఓటు వేసి గెలిపించారు.. ఇప్పుడు జనరల్ ఎలక్షన్స్ వచ్చాయి

✍️ ఈటలన్న రాజీనామా చేస్తేనే దళిత బంధు ఇచ్చిండు కేసీఆర్, అది గుర్తుపెట్టుకుని మీరు బై ఎలక్షన్స్‌లో ఓట్లు వేశారు

✍️ బీజేపీ ప్రభుత్వం వస్తే ముసలవ్వలు పెన్షన్లు పోతాయి అంటుర్రు కానీ ఏ పెన్షన్ ఆగదు..

✍️ పెన్షన్ల కోసం చూస్తున్నారు కానీ మీ ఇంట్లో మీ మనుమలకు, మనుమరాళ్లకు ఉద్యోగాలు ఇచ్చాడా కేసీఆర్

✍️ యువతకు ఉద్యోగాలు ఇవ్వక వాళ్ళ చావులకి కారణమైంది కేసీఆరే

✍️ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కటిస్తా అన్నాడు, అల్లుడికి ఒక రూమ్, బర్రెలు, గొర్రెలు కట్టేయడానికి వీలుగా డబుల్ బెడ్ రూం అన్నాడు వచ్చాయా ఎవరికైనా

✍️ రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చాడా కేసీఆర్

✍️ క్వింటాలు ధాన్యంలో 5 కిలోలు వరకు తరుగు తీస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

✍️ రేపు బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సొంత జాగా వున్నవారికి రూ.5 లక్షలు ఇచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వందే

✍️ రైతులు పండించే ధాన్యం ఒక గింజ తరుగు లేకుండా మద్దతు ధర రూ.3,100 /- ఇచ్చే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది

✍️ ఉచిత విద్య, వైద్యం అందించే బాధ్యత బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుంది

✍️ ఇప్పుడు వస్తున్న BRS నాయకుడు ఓట్లు అడుగుతుండు MLC అయిన దగ్గర నుండి రౌడీ రాజకీయం చేస్తున్నారు యాద్ ఉంచుకో..

✍️ అట్లాంటి నాయకుడు కావాలా 24 గంటలు మీకు అందుబాటులో ఉండే వ్యక్తి కావాలా

✍️ ఇప్పుడు వస్తున్న పథకాలు రావు అని బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, బీజేపీ ప్రభుత్వం వస్తే ఎలాంటి పథకాలు ఆగవు

✍️ మీ ఈటలన్నకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం తిరిగే బాధ్యత అప్పగించింది కాబట్టే రాలేకపోయారు

✍️ నవంబర్ 30 న జరిగే ఎన్నికల్లో మీ ఈటలన్నకు అత్యధిక ఓట్లు వేసి గెలిపిస్తారాని ఆశిస్తూ నమస్కారం…