కాంగ్రెస్ గెలుపు కేసీఆర్కు ప్లస్: బండి సంజయ్
తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్కు ఓటేస్తే.. గెలిచిన అభ్యర్థిని బీఆర్ఎస్ కొనడం ఖాయం. అందుకే కాంగ్రెస్ గెలవాలని ఆ పార్టీ ఆలోచిస్తోంది. నిన్నటి సభతో బీసీల్లో ప్రధాని మోడీ ఆత్మస్థైర్యం నింపారు. కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం లేదు. కాంగ్రెస్ను గెలిపిస్తే.. వాళ్లు పైసలకు అమ్ముడుపోయి జంప్ జిలానీలౌతారని ఆరోపించిన బండి సంజయ్.