Home Page SliderNational

కేంద్ర కేబినెట్‌లో మార్పులు

Share with

కేంద్ర ప్రభుత్వంలో తాజాగా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. కాగా కేంద్రంలో ఇప్పటివరకు న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన కిరణ్ రివాజును ఆ శాఖ నుండి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌ను న్యాయశాఖ మంత్రిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. అయితే కిరణ్ రివాజును ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖకు కేటాయిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.