Home Page SliderTelangana

తెలంగాణలో పార్టీపై చంద్రబాబు దృష్టి

Share with

టిజి: టిటిడిపి రాష్ట్ర సారథి ఎంపికపై మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ముఖ్య లీడర్లతో ఈ నెల 7న ఎన్‌టిఆర్ భవన్‌లో పార్టీ అధినేత చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో పార్టీ అధ్యక్ష పదవిపై స్పష్టత వస్తుందని నేతలు పేర్కొంటున్నారు. అయితే, ఏ సామాజికవర్గానికి ఇస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈసారి ఓసికి అవకాశం వస్తుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.