Home Page SliderTelangana

4, 5 తేదీల్లో నల్లా నీళ్లు బంద్

Share with

టిజి: హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3, 4 ఫేజ్‌లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్‌స్టేషన్లలో ట్రాన్స్‌కో అధికారులు మరమ్మతు పనులు చేస్తున్నారు. దీంతో ఈ నెల 4న ఉదయం 7 నుండి మరుసటి రోజు ఉదయం 7 వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. షేక్‌పేట, జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, చందానగర్, మణికొండ, నార్సింగి తదితర ప్రాంతాల్లో నీటి అంతరాయం ఉంటుందన్నారు.