Andhra Pradesh

నేడు ఢిల్లీకి ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్..

Share with

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఢిల్లీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని మర్యాదపూర్వకంగా కలుస్తారు.