
కార్మికులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.668 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా ఏడు ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించింది. కేంద్ర కార్మిక శాఖ

విశాఖపట్నంలో బోటు ప్రమాదంలో బాధితులైన మత్స్యకార కుటుంబాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పరామర్శించారు. జబ్బర్తోటలో బాధితులను ఓదార్చిన అనంతరం ఆయన మీడియాతో

వైష్ణోదేవి ఆలయానికి భక్తులు సమర్పించిన వెండి కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జమ్మూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రూ.550 కోట్లకు పైగా విలువైన వెండి
